తిరుపతి నుంచి హైదరాబాద్తోపాటు విజయవాడ, రాజమండ్రి మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది ఫ్లై91 ఎయిర్లైన్స్. ఈ నూతన విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు గురువారం ప్రారంభించారు. దీంతో తిరుపతి-విజయవాడ-తిరుపతి మధ్య విమాన సర్వీసు అందుబాటులోకి రావడంతో మొత్తం రూట్ల సంఖ్య 13కి చేరుకున్నట్టు ఫ్లై91 ఫౌండర్, ఎండీ మనోజ్ చాకో తెలిపారు.
తిరుపతి-హైదరాబాద్ మధ్య ఫ్లై91 డైరెక్ట్ ఫ్లైట్
తిరుపతి నుంచి హైదరాబాద్తోపాటు విజయవాడ, రాజమండ్రి మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది ఫ్లై91 ఎయిర్లైన్స్. ఈ...
By Dhallo News · September 11, 2026 at 1:37 AM IST
Have feedback on this article?Report error or suggestion
