రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్ నగర్, కూకట్పల్లి హైదర్ నగర్ ప్రాంతంలోని రెండు ల్యాండ్ పార్సిళ్లను విక్రయించనుండగా, వీటి ద్వారా కనీసం రూ. 150 కోట్లు అర్జించాలనే లక్ష్యంతో ఈ వేలం నిర్వహించనున్నది.
నేడు భూముల వేలం 7,810 గజాలకు భేరం
రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. ర...
By Dhallo News · September 7, 2026 at 2:20 AM IST
Have feedback on this article?Report error or suggestion
