హైదరాబాద్లో విలువైన భూముల వేలం మొదలైంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూముల వేలంపాటలో మొత్తం 70 ప్లాట్లకు గాను 57 ప్లాట్లను అమ్మివేశారు.
భూముల వేలం.. 70 ప్లాట్లలో 57 విక్రయం
హైదరాబాద్లో విలువైన భూముల వేలం మొదలైంది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భూముల వేలంపాటలో మొత్తం 70 ప్లాట్లకు గాను 57 ప్లాట్లను అమ్మివేశారు....
By Dhallo News · September 3, 2026 at 12:24 AM IST
Have feedback on this article?Report error or suggestion
