గత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1,473 కోట్ల నిధులను పొందింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర, రాష్ట్ర విభాగాల వ్యాప్తంగా పొందిన రూ.207 కోట్ల కన్నా ఏడు రెట్లకు పైగా అధికమని ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేసిన వ్యయ నివేదికలు వెల్లడించాయి.
5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ… బీజేపీకి రూ.1,473 కోట్లు!
గత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తన కేంద్ర ప్రధాన కార్యాలయంలోనే దాదాపు రూ.1,473 కోట్ల నిధులను పొందింది. ఇ...
By Dhallo News · September 10, 2026 at 1:57 AM IST
Have feedback on this article?Report error or suggestion
