LATEST
Thu, Sep 10, 2026
Loading weather...
india

రిపబ్లికన్లను గెలిపిస్తే ఒక్కొక్కరికి 4.75 లక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత రాజకీయాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంతో తీవ్ర ఒత్తిడిలో ఉ...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత రాజకీయాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్‌ యుద్ధంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ట్రంప్‌ ..మధ్యంతర ఎన్నికల ముంగిట ప్రజలకు ‘ఉచిత హామీలు’ ప్రకటించారు. ప్రతినిధుల సభ, సెనేట్‌లకు నవంబర్‌లో జరిగే ఉప ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థులను గెలిపిస్తే అమెరికాలోని వయోజన పౌరులందరికీ 5,000 డాలర్ల(రూ.4.76 లక్షలు) డివిడెండ్‌ను అందచేస్తానని ట్రంప్‌ బుధవారం వాగ్దానం చేశారు.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Arpit Kabra Elected President Of IIA Indore Centre For 2026-28

Indore (Madhya Pradesh): The Indore Centre of the Indian Institute of Architects...

Read Article »

Bank Strike On Sept 11; Branches To Reopen On Monday Across Madhya Pradesh

Bhopal (Madhya Pradesh): In response to a nationwide strike call, over 7,000 bra...

Read Article »

62,000 Commercial Property Claim Clashes With 7,951 Cases Reported To Supreme Court

Bhopal (Madhya Pradesh): The Bhopal Municipal Corporation's (BMC) crackdown on c...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.