అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజకీయాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్ యుద్ధంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ట్రంప్ ..మధ్యంతర ఎన్నికల ముంగిట ప్రజలకు ‘ఉచిత హామీలు’ ప్రకటించారు. ప్రతినిధుల సభ, సెనేట్లకు నవంబర్లో జరిగే ఉప ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపిస్తే అమెరికాలోని వయోజన పౌరులందరికీ 5,000 డాలర్ల(రూ.4.76 లక్షలు) డివిడెండ్ను అందచేస్తానని ట్రంప్ బుధవారం వాగ్దానం చేశారు.
రిపబ్లికన్లను గెలిపిస్తే ఒక్కొక్కరికి 4.75 లక్షలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత రాజకీయాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇరాన్ యుద్ధంతో తీవ్ర ఒత్తిడిలో ఉ...
By Dhallo News · September 11, 2026 at 3:25 AM IST
Have feedback on this article?Report error or suggestion
