LATEST
Sun, Sep 6, 2026
Loading weather...
india

ఇషాన్‌ సెంచరీ.. ఈస్ట్‌ జోన్‌ 385/4

కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్‌) అజేయ శతకంతో కదం తొక్కడంతో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరులో ఈస్ట్‌ జోన్‌ తొలి ...

కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 111 బ్యాటింగ్‌) అజేయ శతకంతో కదం తొక్కడంతో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ పోరులో ఈస్ట్‌ జోన్‌ తొలి రోజే భారీ స్కోరు సాధించి పట్టు బిగించింది. ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ కెప్టెన్సీలోని సౌత్‌ జోన్‌ పేలవ బౌలింగ్‌ను ఆసరాగా చేసుకున్న ఈస్ట్‌ జోన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Agency won't be privatised or its role diminished: Isro

Breaking News......

Read Article »

Trump’s envoys claim progress after Moscow, Kyiv talks: Can they bring Putin and Zelensky together?

Donald Trump's envoys have revealed new details from their three-hour meeting wi...

Read Article »

Bombay HC Refuses To Scrap ₹115.65-Crore Mithi River Project Suit Over Procedural Error

Breaking News......

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.