తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత పథకం ద్వారా చెల్లించాల్సిన డబ్బులే దాదాపు రూ.3,785 కోట్లు వరకు ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు అప్పులు, రుణాలు, చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎప్పటికప్పుడు మసిబూసి మారేడుకాయ చేస్తున్న ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగానైనా చెల్లించాల్సిన బకాయిల గుట్టు విప్పింది.
ఆర్టీసీకి ప్రభుత్వ బాకీ 3,785 కోట్లు!.. ఉచిత ప్రయాణానికి ఖర్చయ్యే డబ్బులే విడుదల
తెలంగాణ ఆర్టీసీ దివాలా తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఎందుకంటే ప్రజా రవాణా సంస్థకు కేవలం మహాలక్ష్మి ఉచిత ...
By Dhallo News · September 20, 2026 at 4:20 AM IST
Have feedback on this article?Report error or suggestion
