LATEST
Mon, Sep 7, 2026
Loading weather...
india

ఇషాన్‌ 270.. ఈస్ట్‌ 708.. డబుల్‌ సెంచరీతో చెలరేగిన కిషన్‌

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజుకే ఈస్ట్‌ జోన్‌ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. తొలి రోజే సెంచరీ బాదిన కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌లతో 270) ద్విశతకానికి తోడు కుమార క...

దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో రెండో రోజుకే ఈస్ట్‌ జోన్‌ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. తొలి రోజే సెంచరీ బాదిన కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్స్‌

లతో 270) ద్విశతకానికి తోడు కుమార కుశాగ్ర (132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగగా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 708 పరుగుల కొండంత స్కోరు సాధించింది.

SOURCE: NAMASTHE telangana
ORIGINAL REPORT: Click here
DHALLO EDITORIAL STATUS: Aggregated & reviewed
Have feedback on this article?Report error or suggestion

Read More from india

Bangladesh and India plan to resume train ops by October

Latest report from Times of India - Top Stories...

Read Article »

After 25 years, 9/11 suspect's al-Qaeda, Saudi links emerge; FBI never pursued him

After years suspects alQaeda Saudi links emerge FBI never pursued him...

Read Article »

Eknath Shinde suspends Sena leader arrested over attack on medical staff

This is the second such incident of assault by Sena leader in the recent past. S...

Read Article »
Return to Front Page

5 minutes. The news that matters.

Get the most important stories of the day, without having to browse hundreds of articles.