ఢిల్లీ యూనివర్సిటీలో 2 లక్షలకుపైగా విద్యార్థులు ఉండగా, కేవలం 9 వేల మందికి మాత్రమే హాస్టల్ పడకలు అందుబాటులో ఉన్నాయి. సోమవారం సత్యనికేతన్లో భవనం కూలి, ఏడుగురు మృతిచెందిన ఘటన తర
్వాత.. ఇంతమంది విద్యార్థులు ఎందుకు సురక్షితం కాని పీజీల్లో ఉండాల్సి వస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏటా 50 వేలకుపైగా విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో చేరుతున్నారు.
