దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్)తోపాటు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, వాహనాలకు ఇంధనంగా ఉపయోగపడే సీఎన్జీ, గృహాలు, పరిశ్రమలకు భూగర్భ పైపులైన్ల ద్వారా సరఫరా చేసే పీఎన్జీ ధరలు మంగళవారం నుంచి పెరిగాయి. ఏటీఎఫ్ ధర లీటర్కు రూ.6.28(5.46 శాతం) పెరిగి రూ. 121.28కి చేరింది.
వాణిజ్య సిలిండర్పై రూ.11.50 వడ్డన
దేశీయ విమానయాన సంస్థలు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం(ఏటీఎఫ్)తోపాటు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు, వాహనాలకు ఇంధన...
By Dhallo News · September 2, 2026 at 2:01 AM IST
Have feedback on this article?Report error or suggestion
